క్వారీ పేలుళ్ల ఘటనలో మరొకరు మృతి

Published: Saturday August 11, 2018

 à°•à°°à±à°¨à±‚లు జిల్లా హత్తిబెళగల్‌ క్వారీ పేలుళ్ల ఘటనలో మరొకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 12à°•à°¿ చేరింది. ఈనెల 3à°¨ విఘ్నేశ్వర క్వారీలో జరిగిన మందుగుండు పేలుళ్లలో 11 మంది మృతి చెందిన విషయం విదితమే. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నలుగురు క్షతగాత్రులలో ఒడిసా రాష్ట్రం బరంపూర్‌ జిల్లా బడగంజారోకు చెందిన పాండవ్‌ లింకా(40), గంజామ్‌ జిల్లా బందటలాగమ్‌కు చెందిన రామచంద్ర నాహక్‌ (56)ను గురువారం విశాఖ కింగ్‌జార్జ్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాండవ్‌ లింకా చికిత్స పొందుతూ శుక్రవా à°°à°‚ మృతి చెందాడని వైద్యులు తెలిపారు. కాగా.. విఘ్నేశ్వర క్వారీ క్రషింగ్‌ యూనిట్‌ను సీజ్‌ చేస్తున్నట్లు మైనింగ్‌ ఏడీ అమీర్‌బాషా తెలిపారు