57వ రోజుకు చెరిన జగన్ పాదయాత్ర

Published: Tuesday January 09, 2018

57à°µ రోజుకు జగన్ పాదయాత్ర . ప్రజాసంకల్పయాత్ర పేరిట విపక్ష నేత వైఎస్ జగన్‌ నిర్వహిస్తున్న పాదయాత్ర మంగళవారం నాటికి 57à°µ రోజుకు చేరింది. ప్రస్తుతం జగన్ పాదయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతుంది. అలాగే బత్తులవారిపల్లె నుంచి మరికొద్ది సేపట్లో పాదయాత్ర ప్రారంభం కానుంది. కాగా... ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 3వేల కిలోమీటర్లు, ఆరునెలలపాటు జగన్ పాదయాత్ర నిర్వహిస్తున్నవిషయం తెలిసినదె.