అర్ధరాత్రి ప్రభుత్వ హెచ్చరిక ఫోన్లు

Published: Monday August 20, 2018

అమరావతి: à°­à°¾à°°à±€ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలంటూ అర్థరాత్రి సమయంలో ప్రభుత్వ అధికారులు ప్రజలకు ఫోన్లు వచ్చాయి. à°† సమంయలో ఫోన్లు రావడంతో ప్రజలు కంగారు పడ్డారు. రియల్ టైం గవర్నెన్స్ పేరుతో ప్రజలకు వాయిస్ రికార్డ్ కాల్స్ వచ్చాయి. కూనవరం, చింతూరు, వీఆర్‌ పురం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫోన్ కాల్స్ రావడంతో పలు గ్రామాల్లో ప్రజలు ఉలిక్కిపడ్డారు.