కిమ్స్ ఐకానిక్ ఆస్పత్రిని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి

Published: Friday August 24, 2018

విశాఖపట్టణం: à°‰à°ª రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు శుక్రవారం విశాఖలో పర్యటిస్తున్నారు. à°ˆ సందర్భంగా షీలానగర్‌లో విశాఖ డెయిరీ ఆధ్వర్యంలో ఏర్పాటైన కిమ్స్ ఐకానిక్ ఆస్పత్రిని వెంకయ్యనాయుడు ప్రారంభించారు.à°ˆ సందదర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆసుపత్రులను నిర్మించడమే కాదు... వాటిలో మెరుగైన సౌకర్యాలు కల్పించడం అనేది ముఖ్యమన్నారు. అలాగే విదేశీయులు నేడు చాలామంది వైద్యం చేయించుకోవడానికి భారత్‌కు వస్తున్నారని, మన దగ్గరే మెరుగైన సర్జరీలు జరుగుతున్నాయని వెంకయ్య పేర్కొన్నారు.