సంక్రాంతి కుటంబంతొ గడపనున్న ఉపరాష్ట్రపతి

Published: Wednesday January 10, 2018

à°ˆ నెలన  11à°µ తేదీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నెల్లూరు రానున్నారు. à°ˆ మేరకు పర్యటన ఖరారయినట్లు స్వర్ణభారతి ట్రస్టు డైరెక్టర్‌ కోటేశ్వరరావు à°’à°• ప్రకటనలో పేర్కొన్నారు. 11à°¨ మధ్యాహ్నం నెల్లూరు చేరుకుని వెంకయ్య తన స్వగృహంలో బస చేస్తారు. 12à°µ తేదీ ఉదయం వెంకటాచలంలోని అక్షర విద్యాలయంలో వివేకానందుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అనంతరం తమిళనాడు గవర్నర్‌ విద్యాసాగరరావుతో కలిసి సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3.30 గంటలకు స్వర్ణభారతి ట్రస్టులో స్వామి వివేకానందుడికి నివాళులర్పిస్తారు. 16à°µ తేదీ వరకు బంధుమిత్రులతో సంక్రాంతి సంబరాలలో పాల్గొంటారు.