న్యూఢిల్లి కిక్క్ బాక్సింగ్ పోటీలకు విద్యార్ధులు సిద్ధం : కె ఎన్ ఆర్

Published: Thursday January 11, 2018

న్యూఢిల్లీ లొ జరిగే జాతీయ కిక్క్ బాక్సింగ్ పోటీలుకు మన ఆంధ్రప్రదెశ్ నుండి 48 మంది విద్యార్దిని విధ్యర్దులు పాల్గొంటున్నరు అందులో విశాఖ నుండి 31 మంది పాల్గొంటున్నరు. ఈ పోటీలకు పాల్గొంటున్న విద్యార్ధిని విద్యార్ధులు మెడల్స్ సాధించి మన రాష్త్రానికి మరియు విశాఖ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కొరుతూ . కిక్క్ బాక్సింగ్ ప్రెసిడెంట్ కరణం రెడ్డి నర్శింగరావు గారు మరియు జెనెరెల్ సెక్రెటరి ఆనంద్ బాలు గారు.