విశాఖలో ప్రపంచ మహిళా పారిశ్రామిక వేత్తల సదస్సు

Published: Friday January 12, 2018

విశాఖలో  à°ˆ నెల 17, 18, 19 తేదీల్లో ప్రపంచ మహిళా పారిశ్రామిక వేత్తల సదస్సు  జరగనుంది. à°ˆ సదస్సుకు సంబంధించిన బ్రోచర్‌ను మానవవనరుల అభివృద్ధి శాఖామంత్రి à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాస్‌రావు, ఎలీప్‌ సంస్థ అధ్యక్షురాలు రమాదేవి, కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి విడుదల చేశారు. విశాఖలో ప్రపంచ మహిళా పారిశ్రామిక వేత్తల సదస్సు నిర్వహించడం గొప్ప విషయమని రాష్ర్టంలో ఇంటర్‌నేషనల్‌‌ ట్రేడ్‌ సెంటర్‌ ఏర్పాటుకు ప్రభుత్వం 50 ఎకరాలు కేటాయించిందని మంత్రి తెలిపారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు పాటుపడుతుండటంతో పాటు మార్కెటింగ్‌ సులువుగా చేసుకునేలా ప్రోత్సహిస్తామని ఎలీప్‌ అధ్యక్షురాలు రమాదేవి తెలిపారు. మూడు రోజుల పాటు జరగనున్న à°ˆ సదస్సు à°•à°¿  70మంది మహిళా పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు.