ఒకేరోజు బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న భక్తులు

Published: Tuesday October 16, 2018

 à°¶à°°à°¨à±à°¨à°µà°°à°¾à°¤à±à°°à°¿ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఒక్కరోజే 4.15 లక్షల మంది భక్తులకు దుర్గమ్మ దర్శనం కల్పించడం ప్రపంచ రికార్డని దుర్గగుడి ఈవో వి.కోటేశ్వరమ్మ పేర్కొన్నారు. à°—à°¤ 5రోజులుగా దుర్గమ్మను 9.40లక్షల మంది దర్శించుకున్నారని, గతేడాదితో పోలిస్తే à°ˆ సంఖ్య దాదాపు రెట్టింపన్నారు. 2017 దసరా ఉత్సవాలు మొదటి 5రోజుల్లో 5.37 లక్షల మంది అమ్మవారిని దర్శించుకుంటే, à°ˆ ఏడాది మూలా నక్షత్రం ఒక్కరోజే 4.15లక్షల మంది దుర్గమ్మను దర్శించుకున్నారని వివరించారు. ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్‌శర్మ మాట్లాడుతూ దుర్గాష్టమి రోజున ఉదయం 6 గంటలకు ఇరుముడి గుండం ప్రారంభానికి ముహూర్తంగా నిర్ణయించామన్నారు.