రోడ్డున పడ్డ వేలాది చేప పిల్లలు

Published: Monday November 19, 2018

నీటిలో ఉండాల్సిన చేప పిల్లలు రోడ్డుమీదకొచ్చాయి. రోడ్డంతా పరుచుకున్న à°† చేప పిల్లలను స్థానికులు ఎంచక్కా పట్టుకుపోయారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన à°’à°• రోడ్డు ప్రమాదం వేలాది చేపపిల్లలకు శాపంగా మారింది. భువనేశ్వర్‌ నుంచి విశాఖపట్నానికి చేప పిల్లలను లారీలో తరలిస్తున్నారు. à°ˆ క్రమంలో ఆదివారం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి సమీపంలో à°ˆ లారీ ప్రమాదానికి గురైంది. మార్కెట్‌ యార్డు వద్ద à°ˆ లారీ డ్రైవర్‌ సడెన్‌ బ్రేక్‌ వేసి.. వాహనాన్ని నిలిపివేయడంతో.. వెనుక నుంచి వస్తున్న మరో లారీ బలంగా ఢీకొంది. à°ˆ సంఘటనలో చేప పిల్లలు మొత్తం రోడ్డుపాలయ్యాయి. వీటిని స్థానికులు వాటిని తీసుకుని వెళ్లిపోయారు. à°ˆ ప్రమాదంలో వెనుక నుంచి ఢీ కొట్టిన లారీ డ్రైవర్‌ శామ్యూల్‌ à°Žà°¡à°® కాలికి తీవ్ర గాయమైంది. చేపల పిల్లలను తరలిస్తున్న లారీ డ్రైవర్‌, క్లీనర్‌ ప్రమాదం జరిగిన వెంటనే పరారయ్యారు.