జయహో భారత్‌

Published: Monday January 28, 2019

దక్షిణ అమెరికాలోని అకాంకోగువా శిఖరంపై త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన ఇమాంస ఈనెల 14à°¨ à°ˆ పర్వతాన్ని అధిరోహించి రికార్డు సృష్టించాడు. ఇమాంసతోపాటు తెలంగాణకు చెందిన ఐపీఎస్‌ అధికారి తరుణ్‌ జోషి, స్విడ్జర్‌లాండ్‌కు చెందిన ఇద్దరు, à°’à°• జర్మన్‌(ఐదుగురు) బృందంగా వెళ్లి à°ˆ ఘనత సాధించారు. వరుసగా నాలుగో పర్వతాన్ని దిగ్విజయంగా అధిరోహించడం ద్వారా ఇమాంస పర్వతారోహణలో రికార్డు సృష్టించాడు. à°—à°¤ ఏడాది మే 16à°¨ ఎవరెస్ట్‌ శిఖరంపై దేశ జెండాను ఎగురవేసిన ఆయన అదే సంవత్సరం సెప్టెంబరు 23à°¨ యూర్‌పలోని ఎల్‌బ్రూస్‌ శిఖరాన్ని, అక్టోబరు 4à°¨ ఆఫ్రికాలోని కిలిమంజారోను అధిరోహించాడు. తాజాగా దక్షిణ అమెరికాలోని 6960.8 మీటర్ల ఎత్తైన అకాంకోగువా శిఖరాన్ని ఎక్కి దేశ కీర్తిపతాకను ఎగురవేశాడు.