‘మోదీ హెచ్చరికలకు భయపడే అభినందన్‌ విడుదల

Published: Sunday March 03, 2019

 à°ªà±à°°à°§à°¾à°¨à°¿à°®à±‹à°¦à±€ హెచ్చరికలకు భయపడే పాకిస్తాన్‌ అభినందన్‌ను విడుదల చేసిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోది సత్తిబాబు అన్నారు. శనివారం స్థానిక విలేకర్లతో ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలతో పాకిస్తాన్‌పై ప్రధాని మోదీ ఒత్తిడి తె చ్చారన్నారు. దీంతో చేసేదేమి లేక పాకిస్థాన్‌ నిర్బంధంలో ఉన్న భారత వైమానికి దళ కమాండర్‌ అభినందన్‌ను సగౌరవంగా స్వదేశానికి పంపిందన్నారు. దీనితో ప్రజలంతా మోదీ ప్రధాని అయినందుకు ఎంతో గర్విస్తున్నామన్నారు. à°ˆ సందర్భంగా పాకిస్తాన్‌ నిర్బంధంలో ఉన్నప్పటికీ అత్యంత ధైర్య సాహసాలు, దేశభక్తిని ప్రదర్శించిన అభినందన్‌కు ధన్యవాదాలు తెలిపారు.