శుభాకాంక్షలు చెబుతూనే సున్నితంగా తిరస్కరించారు

Published: Wednesday June 05, 2019
అమరావతి: à°‡à°Ÿà±€à°µà°² జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ నుంచి ముగ్గురు గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే వారిలో కేశినేని నానికి టీడీపీ అధినేత చంద్రబాబు.. లోక్‌సభలో పార్టీ విప్‌ పదవి ఇచ్చారు. అయితే కేశినేని నాని à°ˆ సందర్భంగా చంద్రబాబుకు శుభాకాంక్షలు చెబుతూనే సున్నితంగా తిరస్కరించారు.
‘‘నాకు లోక్‌సభలో విప్ పదవి అప్పగించిన చంద్రబాబుకు కృతజ్ఞతలు. నాకంటే సమర్ధుడైన వేరొకరిని à°† పదవిలో నియమించాలని కోరుతున్నా. à°…à°‚à°¤ పెద్ద పదవికి నేను అనర్హుడినని భావిస్తున్నా. విప్ పదవిని తిరస్కరిస్తున్నందుకు క్షమించమని కోరుతున్నా’’ అని కేశినేని నాని పేర్కొన్నారు.