క్రిస్మస్‌, న్యూ ఇయర్‌కు మెట్రో షాక్..

Published: Tuesday December 24, 2019

ఐటీ నగరి బెంగళూరులో క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ వేడుకలు తారస్థాయికి చేరా యి. క్రిస్మస్‌ పండుగకు మరో రోజు మా త్రమే గడువు ఉండటంతో నగరమంత à°Ÿà°¾ సందడి వాతావరణం నెలకొంది. రెండు పం డుగల సందర్భంలోనే బెంగళూరు వ్యాప్తం à°—à°¾ కొత్త నిబంధనలు జారీ చేశారు. మద్యం బాబులకు మెట్రో రైళ్లలో ‘నో ఎంట్రీ ’ ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితిలోను మద్యం తాగి మెట్రో రైళ్లలో ప్రయాణించే అవకాశం లేకుండా పోయింది. ఇదే నిబంధన న్యూ ఇయర్‌కూ వర్తించనుంది. కొత్త సంవత్సర వేడుకలు ఎక్కడైనా జరుపుకోవ చ్చు అనుకుంటే పోలీసుల నుంచి కేసులు ఎదుర్కోవలసి ఉంటుంది. పార్కులు, బహిరం à°— ప్రదేశాలలో న్యూఇయర్‌ వేడుకలు జరుపుకోరాదని ఆదేశించారు. ఈమేరకు ప్రచారాలు చేస్తున్నారు. సరదాగా గడుపుదామని భావించే నగర ప్రజలకు ముందుగానే కట్టడి చేసినట్లు అవుతోంది.