జిల్లావ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ మేళా

Published: Sunday May 20, 2018

గుంటూరు: à°ˆà°¨à±†à°² 21 నుంచి 25à°µ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ మేళా నిర్వహిస్తున్నట్లు జీఎం కేవీ చౌదరి à°’à°• ప్రకటనలో పేర్కొన్నారు. à°ˆ మేళాలో కొత్తకనెక్షన్‌ తీసుకున్న వారికి ఎంఎన్‌పీ వినియోగదారులకు సిమ్‌కార్డు ఉచితంగా అందజేస్తామని తెలిపారు. à°ˆ సిమ్‌కార్డును అన్ని బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవా కేంద్రాల్లో, ఫ్రాంచైజీల్లో, షోరూమ్స్‌లో ఉచితంగా పొందవచ్చునని తెలిపారు. à°ˆ అవకాశం ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు.