గంజాయితో ఇద్దరు వ్యక్తుల అరెస్టు

Published: Friday December 04, 2020

ఇసుకతోటలో గంజాయి కలిగి ఉన్న ఒడిశాకు చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఇసుకతోటలో గంజాయి రవాణా జరుగుతున్నట్టు సమాచారం అందడంతో బుధవారం రాత్రి ఎంవీపీ జోన్‌ పోలీసులు, ఎస్‌ఈబీ సిబ్బంది సంయుక్తంగా దాడులు నిర్వహించారు. à°ˆ దాడుల్లో ఒడిశాకు చెందిన కూన గురిడి (53), జగన్నాథ్‌ మండల్‌ (38)లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 900 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గురువారం వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్టు సీఐ రమణయ్య తెలిపారు.