పెరిగిన వ్యాక్సినేషన్ కేంద్రాలు

Published: Saturday January 23, 2021

ఏపీ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కేంద్రాలు పెరిగినట్లు వైద్య అధికారులు తెలిపారు. 724 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగింది. నిన్న ఏపీ వ్యాప్తంగా 17339 మందికి వ్యాక్సినేషన్ తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 2860 మందికి వ్యాక్సినేషన్, అత్యల్పంగా గుంటూరులో జిల్లాలో 558 మందికి వ్యాక్సినేషన్ ఇచ్చారు.