మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

Published: Monday February 15, 2021

మరో ఎన్నికల సమరానికి ఏపీ ఎస్‌ఈసీ సిద్ధమైంది. ఎక్కడ ఆగిందో అక్కడే మున్సిపల్ సమరం మొదలైంది. 2020లో కరోనా కారణంగా వాయిదా పడిన మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను సోమవారం ఉదయం ఎస్‌ఈసీ విడుదల చేసింది. మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలకు పోలింగ్ జరుగనుంది. మార్చిన 10à°¨ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. అలాగే మార్చి 13à°¨ రీపోలింగ్ ఉంటుందని ఎస్‌ఈసీ పేర్కొంది. అలాగే మార్చి 14 ఓట్ల లెక్కింపు జరుగనుంది. మార్చి 2, 3 తేదీలలో ఉదయం 11 నుంచీ మధ్యాహ్నం 3 వరకూ ఉపసంహరణకు సమయం ఉంటుందని, మార్చి 3à°¨ మధ్యాహ్నం 3 తరువాత అభ్యర్ధుల తుది జాబితాను విడుదల చేయనుంది.  మార్చి 10à°¨ ఉదయం 7 నుండి సాయంత్రం 5 వరకూ పోలింగ్ జరుగనుంది. మార్చి 13à°¨ ఉదయం 7 నుంచీ సాయంత్రం 5 వరకూ  à°°à±€à°ªà±‹à°²à°¿à°‚గ్‌ను నిర్వహించనుంది. మార్చి 14à°¨ ఉదయం 8 నుంచి కౌంటింగ్ ప్రారంభంకానుంది. 75 పురపాలక సంఘాలు, 12 నగర పాలక సంస్థలకు పోలింగ్ జరుగునుంది.