19 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

Published: Tuesday March 09, 2021

 à°†à°‚ధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. à°ˆ నెలలోనే సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది. à°ˆ సమావేశాలకు సంబంధించిన తేదీని కూడా ఖరారు చేసింది. మార్చి 19 నుంచి అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. à°ˆ సమావేశాల్లోనే 2021-2022 బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టనుంది. జెండర్ బడ్జెట్‌ను ప్రవేశపెడతామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. à°ˆ నెలాఖరు వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో అధికార, ప్రతిపక్షాలు అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమవుతున్నాయి. à°ˆ సమావేశంలో పలు కీలక బిల్లులను ఆమోదించాలని రాష్ట్రం ప్రభుత్వం యోచిస్తోంది. మరో వైపు ప్రజా సమస్యలపై అధికారపక్షాన్ని నిలదీసేందుకు ప్రతిపక్ష పార్టీ టీడీపీ వ్యూహాలు రచిస్తోంది.