సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రదాడి..

Published: Thursday March 25, 2021

శ్రీనగర్ : à°¶à±à°°à±€à°¨à°—ర్‌లోని లవాయ్‌పోరా సమీపంలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై ఉగ్రదాడి జరిగింది. à°ˆ దాడిలో ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు ప్రకటించారు. à°ˆ దాడికి పాల్పడింది లష్కరే తోయిబా అని సీఆర్పీఎఫ్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. à°ˆ దాడిలో గాయపడిన వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించామని ఐజీ తెలిపారు. à°ˆ దాడి జరిగిన తర్వాత సీఆర్పీఎఫ్ అధికారులు లవాయ్‌పోరా ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.