12 రైళ్లు రద్దు .......పట్టాలు తప్పిన ముంబై- హౌరా మెయిల్...

Published: Sunday June 10, 2018

ముంబై నుంచి హౌరా వెళ్లే ట్రైన్ నంబర్ 12809 ముంబై-హౌరా మెయిల్‌కు చెందిన మూడు బోగీలు ఇగాత్‌పురి స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పాయి. అయితే à°ˆ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. రైలు వెళ్లే మార్గాన్ని మళ్లించారు. అలాగే à°ˆ రూట్‌లో వెళ్లే 12 రైళ్లను రద్దుచేశారు. మధ్యరైల్వేకి చెందిన పీఆర్‌à°“ సునీల్ ఉదాసీ à°ˆ ఘటనపై à°’à°• ప్రెస్ నోట్ విడుదల చేశారు. దానిలోని వివరాల ప్రకారం ముంబై- హౌరా రైలు నాగ్‌పూర్ మీదుగా వెళుతోంది. రాత్రి 2 à°—à°‚à°Ÿà°² సమయంలో ఇగాత్‌పురి స్టేషన్‌లోని రెండవ ప్లాట్ ఫారంనకు చేరుకునేంతలోనే పట్టాలు తప్పింది. à°’à°• ప్యాంట్రీ కారుతో పాటు రెండు స్లీపర్ కోచ్‌లు పట్టాలు తప్పాయి. విషయం తెలుసుకున్న రెస్క్యూ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకున్నారు. à°ˆ ఘటనలో ప్రయాణికులెవరూ గాయపడలేదు. దీనికి à°—à°² కారణాలు ఇంతరవకూ తెలియరాలేదు.