రుణమాఫీతో ప్రయోజనం ఏ

Published: Monday July 02, 2018

 à°«à±ˆà°¨à°¾à°¨à±à°¸à°¿à°¯à°°à±à°² వద్ద తీసుకున్న రుణం మాఫీ అయితేనే రైతుకు ఉపయోగమని, అది చేయకుండా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చేసిన రుణమాఫీతో రైతులకు ఏ మాత్రం ప్రయోజనం చేకూరలేదని à°…à°–à°¿à°² భారత కిసాన్‌ సభ జాతీయ ఉపాఽధ్యక్షుడు రావుల వెంకయ్య విమర్శించారు. సీపీఐ అనుబంధ సంస్థ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో అదివారం జరిగిన రాష్ట్రస్థాయి రైతు సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. బ్యాంకుల నుంచి రుణాలు పొందుతున్న రైతులు తక్కువగా ఉన్నారని, ఫైనాన్సియర్ల నుంచి రుణాలను పొందే రైతులే అత్యధికంగా ఉన్నారని చెప్పారు.