పోలవరం పర్యటనలో అపశృతి

Published: Wednesday September 12, 2018

à°ª.గో: à°†à°‚ధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల పోలవరం పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. దెందులూరు సమీపంలో à°“ బస్సు మట్టిలో దిగబడిపోయింది. దీంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వేరే వాహనాల్లో పోలవరానికి బయలుదేరి వెళ్లారు. బుధవారం ఉదయం 8 బస్సుల్లో ప్రజాప్రతినిధులు పోలవరం యాత్రకు బయలుదేరి వెళ్లారు.