ఉరవకొండలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

Published: Tuesday October 16, 2018

ఉరవకొండ: à°…నంతపురం జిల్లా ఉరవకొండలో విజిలెన్స్‌ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. à°ˆ తనిఖీల్లో రేషన్‌ బియ్యం అక్రమంగా తరలిస్తున్న బొలెరో వాహనాన్ని అధికారులు పట్టుకున్నారు. దాదాపు 55 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. కాగా డ్రైవర్ పరారీలో ఉన్నాడు.